ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలారా వరి కావాలా... ఉరి కావాలా?: బండి సంజయ్‌

ABN, First Publish Date - 2021-10-28T00:25:10+05:30

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ క్యాష్‌ను నమ్ముకుంటే బీజేపీ ప్రజలను నమ్ముకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ క్యాష్‌ను నమ్ముకుంటే బీజేపీ ప్రజలను నమ్ముకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. బుధవారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని సర్వేలు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ భారీ మెజార్టీతో గెలుస్తున్నారని తేల్చాయన్నారు. టీఆర్‌ఎస్‌ ఫేక్‌ లెటర్లు సృష్టిస్తూ నమస్తే తెలంగాణ బూతు పేపర్‌లో రాయిస్తున్నారని మండిపడ్డారు. ఆ పేపర్‌ టిష్యూ పేపర్‌ కన్నా అధ్వానమైనదని ఎద్దేవాచేశారు. హుజూరాబాద్‌ ప్రజలారా వరి కావాలా..? ఉరి కావాలా..? వరి కావాలంటే బీజేపీకి.. ఉరి కావాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని సంజయ్ కోరారు. 

Updated Date - 2021-10-28T00:25:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising