ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరుల నేలపై.. నియంతల రాజ్యం: బండి సంజయ్‌

ABN, First Publish Date - 2021-01-24T09:09:30+05:30

నేతాజీ స్ఫూర్తితో తెలంగాణ కోసం ఎంతోమంది యువత రక్తం చిందించారని, ఆ అమరుల నెత్తుటి మడుగుల్లో నియంతలు, నికృష్టులు రాజ్యమేలుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): నేతాజీ స్ఫూర్తితో తెలంగాణ కోసం ఎంతోమంది యువత రక్తం చిందించారని, ఆ అమరుల నెత్తుటి మడుగుల్లో నియంతలు, నికృష్టులు రాజ్యమేలుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు. నేతాజీ జయంతి సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంజయ్‌, పార్టీ నాయకులు బోస్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Updated Date - 2021-01-24T09:09:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising