ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ను తాకట్టు పెట్టి ఈటలను గెలిపించారు: బాల్క సుమన్

ABN, First Publish Date - 2021-11-04T02:04:05+05:30

హుజురాబాద్‌లో నైతిక విజయం టీఆర్ఎస్‌దేనని టీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌ అన్నారు. బీజేపీ-కాంగ్రెస్‌ అనైతిక పొత్తులతో అడ్డదారులు తొక్కారని మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హుజురాబాద్‌లో నైతిక విజయం టీఆర్ఎస్‌దేనని టీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌ అన్నారు. బీజేపీ-కాంగ్రెస్‌ అనైతిక పొత్తులతో అడ్డదారులు తొక్కారని మండిపడ్డారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కవడం వల్ల ఈటల విజయం సాధించాడని బాల్క సుమన్‌ పేర్కొన్నారు. రేవంత్ కాంగ్రెస్‌ను తాకట్టు పెట్టి ఈటలను గెలిపించారని ఆరోపించారు. 

Updated Date - 2021-11-04T02:04:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising