ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలుడిని చంపిన మేనత్త

ABN, First Publish Date - 2021-03-02T23:50:32+05:30

నగరంలోని పాతబస్తీలో ఘోరం జరిగింది. పాతబస్తీలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో ఘోరం జరిగింది. పాతబస్తీలోని భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది.  3 ఏళ్ల బాలుడిని మేనత్త ఆయేషా దారుణంగా చంపింది. బాలుడిని భవనం పైనుంచి మేనత్త కిందకు పడేసింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.  తనకు వివాహం జరిగి రెండేళ్లు అవుతున్నా సంతానం కలగకపోవడంతో ఈ దారుణానికి  ఆయేషా ఒడగట్టింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-02T23:50:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising