ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్యశాఖ అధికారుల దాడులు

ABN, First Publish Date - 2021-12-01T22:08:17+05:30

జిల్లాలోని పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట, మల్లేశ్వరం గ్రామాలలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్ కర్నూల్: జిల్లాలోని  పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట, మల్లేశ్వరం గ్రామాలలోని క‌ృష్ణా నదీ తీర ప్రాంతంలో పోలీసులు, మత్స్యశాఖ అధికారులు దాడులు చేశారు. నిషేధిత అలివి వలలు ఉన్న స్థావరాలపై దాడులు చేశారు. ఆంధ్ర జాలరుల గుడారాలను పోలీసులు, మత్స్యశాఖ అధికారులు తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ వలలను ఉపయోగించి తెలంగాణ వైపున అక్రమంగా చేపలను పడుతున్నారనే సమాచారం అధికారులకు అందింది. 



Updated Date - 2021-12-01T22:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising