ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: దాసోజు

ABN, First Publish Date - 2021-04-15T09:17:22+05:30

అంబేడ్కర్‌ జయంతి రోజున దళిత విద్యార్థి నేత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్‌పై దాడి చేసిన టీఆర్‌ఎస్‌ నాయకులు, ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్‌ జయంతి రోజున దళిత విద్యార్థి నేత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్‌పై దాడి చేసిన టీఆర్‌ఎస్‌ నాయకులు, ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీల పట్ల సీఎం కేసీఆర్‌కు ఎంత ప్రేమ ఉందో ఈ ఘటన స్పష్టం చేస్తోందన్నారు. ఓ లంబాడీ బిడ్డను హెచ్చరించిన మంత్రి జగదీశ్‌రెడ్డిపై కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-04-15T09:17:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising