ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగారెడ్డి జిల్లాలో దారుణం

ABN, First Publish Date - 2021-08-06T23:19:16+05:30

జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లల గొంతు నులిమి కన్నతల్లి చంపింది. పిల్లలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లల గొంతు నులిమి, వారిని కన్నతల్లి చంపింది. పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లి జ్యోత్న పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం తల్లిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారులను దేవాన్ష్‌(6), రుద్రాంష్‌(4)లుగా గుర్తించారు. కుటుంబ కలహాలే కారణంగానే ఈ ఘటన జరిగనట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2021-08-06T23:19:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising