ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ తగాదాల నేపథ్యంలో హత్యాయత్నం

ABN, First Publish Date - 2021-08-06T01:58:56+05:30

జిల్లాలో మరోసారి భూ తగాదాలు భగ్గుమన్నాయి. మఠంపల్లి మండలంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: జిల్లాలో మరోసారి భూ తగాదాలు భగ్గుమన్నాయి. మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెంలో పాత కక్షలతో దాడి చేశారు. భూతగాదాల నేపథ్యంలో మరో హత్యాయత్నం జరిగింది.ఓ బెల్టుషాపులో సైదాపై సాయి అనే యువకుడు బీరు బాటిల్‌తో దాడి చేశాడు. సైదా పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం సైదాను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-06T01:58:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising