ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌కు ఆర్వింద్‌ లేఖ

ABN, First Publish Date - 2021-09-11T20:43:43+05:30

సీఎం కేసీఆర్‌కు ఎంపీ ధర్మపురి ఆర్వింద్‌ లేఖ రాశారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ మూడు యూనిట్లు తక్షణమే తెరిపించాలని డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌కు ఎంపీ ధర్మపురి ఆర్వింద్‌ లేఖ రాశారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ మూడు యూనిట్లు తక్షణమే తెరిపించాలని డిమాండ్ చేశారు. 306 మంది కార్మికులు, 55 వేల మంది చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీని విస్మరించడం బాధాకరమని తప్పుబట్టారు. మానతా దృక్పథంతో ఆలోచించి షుగర్‌ ఫ్యాక్టరీ మూడు యూనిట్లు తెరిపించాలని డిమాండ్ చేశారు. కార్మికుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని లేఖలో ధర్మపురి అర్వింద్‌ కోరారు.

Updated Date - 2021-09-11T20:43:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising