ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ పత్రాలతో భూములు అమ్ముతున్న ముఠా అరెస్ట్‌: సజ్జనార్‌

ABN, First Publish Date - 2021-06-18T22:22:32+05:30

నకిలీ పత్రాలతో భూములు అమ్ముతున్న ముఠాను అరెస్ట్‌ చేశామని సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నకిలీ పత్రాలతో భూములు అమ్ముతున్న ముఠాను అరెస్ట్‌ చేశామని సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. ప్రధాన నిందితుడు ఆదినారాయణ మూర్తి.. బాధితుడి నుంచి 8.5 కోట్లు అడ్వాన్స్‌ తీసుకున్నాడని, మహేశ్వరంలో 40 ఎకరాల భూమిని చూపించారని తెలిపారు. 264 నకిలీ డాక్యుమెంట్లు, 9 రెవెన్యూ స్టాంప్స్, సీల్స్‌, 51 పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆదినారాయణ మూర్తికి 9 రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయని సజ్జనార్‌ పేర్కొన్నారు.


Updated Date - 2021-06-18T22:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising