ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధిర కౌన్సిలర్ కోసం ఏపీ పోలీసుల గాలింపు

ABN, First Publish Date - 2021-12-11T02:31:44+05:30

జిల్లాలోని మధిర వార్డు కౌన్సిలర్ మల్లాది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: జిల్లాలోని మధిర వార్డు కౌన్సిలర్ మల్లాది వాసు కోసం ఏపీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికలో వాసు తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. అయితే వాసు వ్యూహాత్మకంగా ఓటు వేశాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 




ఏపీలోని వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, మంత్రి కొడాలి నానీలను చంపిన వారికి 50 లక్షల బహుమతిని ఇస్తానని కౌన్సిలర్ మల్లాది వాసు ప్రకటించిన విషయం తెలిసిందే. మధిరలో జరిగిన కమ్మ కుల సంఘం మీటింగ్‌లో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అయనపై ఏపీలో కేసులు నమోదయ్యాయి. ఏ క్షణమైనా ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో వాసు అజ్ఞాతంలోకి వెళ్లారు. 




Updated Date - 2021-12-11T02:31:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising