ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ అసెంబ్లీ ఘటనను దేశం మొత్తం ఖండించాలి: కొండా సురేఖ

ABN, First Publish Date - 2021-11-23T00:38:27+05:30

ఏపీ అసెంబ్లీ ఘటనను దేశం మొత్తం ఖండించాలని కాంగ్రెస్ నేత కొండా సురేఖ పిలుపునిచ్చారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ ఘటనను దేశం మొత్తం ఖండించాలని కాంగ్రెస్ నేత కొండా సురేఖ పిలుపునిచ్చారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మంచిది కాదన్నారు. దీనిపై పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు స్పందించాలని కోరారు. ఈ ఘటనపై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల కూడా మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఘటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించకపోవడం విచారకరమన్నారు. తల్లిలాంటి మహిళకు అవమానం జరిగినా.. మంత్రి కేటీఆర్ కనీసం స్పందించకపోవడం బాధాకరమని కొండా సురేఖ విమర్శించారు.

Updated Date - 2021-11-23T00:38:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising