ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామారెడ్డి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం

ABN, First Publish Date - 2021-12-18T23:46:35+05:30

జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించిన సంఘటన మరువక ముందే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. జుక్కల్ మండలంలోని ఖండే బల్లుర్‌లో ఆ ఘటన చోటుచేసుకుంది. కల్టివేటర్‌ను బైక్ ఢీ కొంది.‌ దీంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులను కెంరాజ్ కల్లాలి గ్రామ వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. 


జిల్లాలోని పెద్ద కొడపగల్ మండలం జగన్నాథ పల్లి గ్రామ శివారులోగల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన క్వాలిస్ వాహనం ఢీకొన్నది.  మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

Updated Date - 2021-12-18T23:46:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising