ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే ద్వారా మరో 60 టన్నుల ఆక్సిజన్‌ రాక

ABN, First Publish Date - 2021-05-05T08:15:35+05:30

దక్షిణ మధ్య రైల్వే చేస్తోన్న ప్రయత్నాల వల్ల రాష్ట్రానికి మరో 60.23 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే చేస్తోన్న ప్రయత్నాల వల్ల రాష్ట్రానికి మరో 60.23 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ చేరింది. ఒడిసా నుంచి ఈ ఆక్సిజన్‌ను తీసుకొచ్చిన ఎక్స్‌ప్రెస్‌ రైలు మంగళవారం సనత్‌నగర్‌ గూడ్సు కాంప్లెక్స్‌కు చేరుకుంది. ఆక్సిజన్‌ కోసం దక్షిణ మధ్య రైల్వే నడిపిన రెండో రైలు ఇది. ఏప్రిల్‌ 29న ఈ ఎక్స్‌ప్రెస్‌ నాలుగు ఖాళీ ట్యాంకర్లను ఇక్కడి నుంచి ఒడిసాలోని అంగూల్‌కు తీసుకెళ్లింది. అక్కడ 60.23 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను లోడ్‌ చేయించుకుని ఇక్కడికి వచ్చినట్లు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రె్‌సలను నడుపుతున్నామని జోన్‌ జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య తెలిపారు.

Updated Date - 2021-05-05T08:15:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising