ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 19 మందికి విద్యార్థినులకు పాజిటివ్

ABN, First Publish Date - 2021-12-04T00:30:52+05:30

పటాన్‌చెరు మండలంలోని ఇంద్రేశం బీసీ గురుకుల బాలికల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: పటాన్‌చెరు మండలంలోని ఇంద్రేశం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో మరో 19 మందికి విద్యార్థినులకు పాజిటివ్ వచ్చిది. నిన్నటి పరీక్షలలో విద్యార్థినులకు కరోనాగా తేలిన విషయం తెలిసిందే. దీంతో రెండోరోజు 584 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో 19 మందికి విద్యార్థినులకు పాజిటివ్ అని తేలింది. ఇప్పటివరకు పాఠశాలలో మొత్తం 46 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లయింది. వీరందరిని పాఠశాలలోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కేసులు పెరుగుతుండడంతో భయంతో పిల్లలను ఇంటికి తీసుకెళ్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడుతున్నారు. 



Updated Date - 2021-12-04T00:30:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising