ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ ఎంపీ గరికపాటి దాతృత్వం

ABN, First Publish Date - 2021-01-19T04:33:56+05:30

మాజీ ఎంపీ గరికపాటి దాతృత్వం

అంబులెన్స్‌లను ప్రారంభిస్తున్న ప్రజాప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు జిల్లాకు రెండు అంబులెన్స్‌ల వితరణ

ములుగుటౌన్‌, జనవరి 18: రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు ములుగు జిల్లాకు రెండు అంబులెన్స్‌లను అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో సోమవారం అంబులెన్స్‌లను ఎమ్మెల్యే ధనసరి సీతక్క, జడ్పీ చైర్మన్‌ జగదీశ్వర్‌లతో కలిసి మోహన్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మారుమూల గ్రామాల ప్రజలకు అంబులెన్స్‌లు అందించిన గరికపాటిని సీతక్క, జగదీశ్వర్‌ శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-01-19T04:33:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising