ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంతెనను పరిశీలించిన జడ్పీటీసీ

ABN, First Publish Date - 2021-06-14T04:13:49+05:30

మండలంలోని తంగెళ్లపల్లి గ్రామసమీపంలో ఎర్రవాగుపై నిర్మిస్తున్న వంతెనను ఆదివారం జడ్పీటీసీ టి శ్రీరామరావు పరిశీలించారు.

వంతెనను పరిశీలిస్తున్న జడ్పీటీసీ శ్రీరామరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దహెగాం, జూన్‌ 13: మండలంలోని తంగెళ్లపల్లి గ్రామసమీపంలో ఎర్రవాగుపై నిర్మిస్తున్న వంతెనను ఆదివారం జడ్పీటీసీ టి శ్రీరామరావు పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వంతెననిర్మాణంతో తంగెళ ్లపల్లి, చిన్నతిమ్మాపూర్‌, పెద్ద తిమ్మాపూర్‌ గ్రామాలకు రవాణా సౌకర్యం కలుగుతుందన్నారు. అదే విధంగా దహెగాం, భీమిని, కన్నెపల్లి మండలాల్లో గ్రామాలకు రవాణా సౌకర్యం కలుగుతుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ సంతోష్‌గౌడ్‌, నాయకులు బాలకిషన్‌ రావు, భూమయ్య, భీమన్న తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-06-14T04:13:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising