ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జడ్పీ సర్వసభ్య సమావేశం తేదీ మార్పు

ABN, First Publish Date - 2021-03-07T04:38:10+05:30

ఆదిలాబాద్‌ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించే తేదీని ఈ నెల 13 నుంచి 21కి మార్చినట్లు జడ్పీ సీఈవో కిషన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి6: ఆదిలాబాద్‌ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించే తేదీని ఈ నెల 13 నుంచి 21కి మార్చినట్లు జడ్పీ సీఈవో కిషన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11గంటలకు ఈ సమావేశం జరుగుతుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారన్నా రు. సభ్యులు సకాలంలో హాజరు కావాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయా సంక్షేమ అభివృద్ధి పథకాల, కార్యక్రమాల పూర్తి వివరాలు, మంజూరు చేసిన బడ్జెట్‌ వివరాలతో అధికారులు హాజరు కావాలన్నారు. గైర్హాజరైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2021-03-07T04:38:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising