ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడెం అడవుల్లో పర్యటించిన జడ్పీ చైర్మన్‌

ABN, First Publish Date - 2021-01-20T06:35:26+05:30

జడ్పీ చైర్మన్‌ కొరిపెల్లి విజయలక్ష్మీ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి కడెం అడవుల్లో పర్యటించారు.

కవ్వాల్‌ అటవీ ప్రాంతంలో చైర్‌పర్సన్‌ విజయలక్ష్మీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడెం, జనవరి 19 : జడ్పీ చైర్మన్‌ కొరిపెల్లి విజయలక్ష్మీ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి కడెం అడవుల్లో పర్యటించారు. కడెం ప్రాజెక్టు బోటులో షికారు చేసి, ఐలవ్‌ కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు లోగో వద్ద కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగారు. అక్కడి నుంచి కల్పకుంట అటవీ ప్రాంతాన్ని సందర్శించి అటవీ అందాలను తిలకించారు. వారి వెంట ఎంపీడీవో వెంక టేశ్వర్లు, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్‌, జడ్పీ కోఆప్షన్‌ మెంబర్‌ రఫీక్‌, ఎఫ్‌ఆర్‌వోలు అనిత, నాయకులు దినకర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-01-20T06:35:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising