ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి

ABN, First Publish Date - 2021-10-24T04:20:18+05:30

స్వయం ఉపాధితో మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని అదనపు కలెక్టర్‌ మదుసూధన్‌నాయక్‌ అన్నారు. శనివారం దేవా పూర్‌లో పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంతో పాటు అక్షరాభ్యాస కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.

దేవాపూర్‌ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అదనపు కలెక్టర్‌ మదుసూధన్‌నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాసిపేట, అక్టోబరు 23: స్వయం ఉపాధితో మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని అదనపు కలెక్టర్‌ మదుసూధన్‌నాయక్‌ అన్నారు. శనివారం దేవా పూర్‌లో పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంతో పాటు అక్షరాభ్యాస కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహిళలు  స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలన్నారు.  ఈచ్‌ వన్‌ టీచ్‌ ఫైవ్‌ నినాదంతో పల్లెల్లో అవగాహన కల్పించారు. ఎంపీపీ రొడ్డ లక్ష్మీ, సర్పంచు మడావి తిరుమలఅనంతరావు, ఎంపీటీసీ  పద్మ, పురుషోత్తం నాయక్‌, డీఆర్‌పీ శాంకరి పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-24T04:20:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising