ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో మహిళ మృతి

ABN, First Publish Date - 2021-10-21T04:57:01+05:30

మండల కేంద్రానికి చెందిన తుమ్మిడి కళావతి(35) అనే మహిళ బుధవారం విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. హెడ్‌కాని స్టేబుల్‌ రాజమౌళి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కళావతి బుధవారం ఉదయం పశువులకు మేత తీసుకురావడానికి వెళ్లింది.

మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న బీజేపీ నాయకుడు పాల్వాయి హరీష్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దహెగాం, అక్టోబరు 20: మండల కేంద్రానికి చెందిన తుమ్మిడి కళావతి(35) అనే మహిళ బుధవారం విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. హెడ్‌కాని స్టేబుల్‌ రాజమౌళి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కళావతి బుధవారం ఉదయం పశువులకు మేత తీసుకురావడానికి వెళ్లింది. వరిపొలం గట్లపై ఉన్న గడ్డిని కోస్తున్న క్రమంలో విద్యుత్‌ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. కళావతి ఇంటికి తిరిగి రాకపోవడంతో కూతరురు అంజలి వెళ్లి చూసే సరికి విగితజీవిగా పడి ఉండడాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వారంతా వెళ్లి కళావతిని పరిశీలించగా అప్పటికే మృతిచెంది ఉంది. భర్త నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. బీజేపీనాయకుడు పాల్వాయి హరీష్‌బాబు మృతిరాలి కుటుంబాన్ని పరామర్శించారు.

Updated Date - 2021-10-21T04:57:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising