ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరుతపులి దాడిలో అడవిపంది మృతి

ABN, First Publish Date - 2021-06-17T06:19:33+05:30

నిర్మల్‌ జిల్లా కుభీర్‌ మండలం లోని జాంగాం గ్రామంలో మంగళవారం రాత్రి చిరు తపులిదాడిలో అడవిపంది మరణించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుభీర్‌, జూన్‌ 16 : నిర్మల్‌ జిల్లా కుభీర్‌ మండలం లోని జాంగాం గ్రామంలో మంగళవారం రాత్రి చిరు తపులిదాడిలో అడవిపంది మరణించింది. బుధవారం ఉదయం గ్రామరైతులు తమ పంట పొలాలకు వెళ్తుండగా మృతి చెందిన అడవిపంది కళేబేరాలను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అం దించారు. దీంతో గ్రామంలో రైతులు భయాందోళనకు గురి అవుతున్నారు. పొలాల్లో ఉన్న తమ పశువులను ఇంటికి తీసుకు వచ్చారు.  అటవీశాఖ అధికారులు గంగారాం, ఇర్ఫానోద్దిన్‌లు సంఘటన స్థలానికి చేరు కొని పరశీలించారు. రైతులెవరు ఆందోళన చెంద వద్దని, పంటల చుట్టు కరెంటు తీగలను పెట్టవద్ద న్నారు.

Updated Date - 2021-06-17T06:19:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising