ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తాం

ABN, First Publish Date - 2021-01-25T06:31:25+05:30

గ్రామీ ణ యువకుల్లోని క్రీడా నెపు ణ్యాన్ని వెలికితీయడానికి మైదానాలు ఏర్పాటు చేస్తా మని ఎమ్మెల్యే జోగు రామ న్న అన్నారు. ఆదివారం మం డలంలోని సైదాపూర్‌లో క్రికెట్‌ పోటీలను ప్రారంభిం చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బేల, జనవరి 24: గ్రామీ ణ యువకుల్లోని క్రీడా నెపు ణ్యాన్ని వెలికితీయడానికి మైదానాలు ఏర్పాటు చేస్తా మని ఎమ్మెల్యే జోగు రామ న్న అన్నారు. ఆదివారం మం డలంలోని సైదాపూర్‌లో క్రికెట్‌ పోటీలను ప్రారంభిం చారు. గ్రామీణ ప్రాంతంలో జోగుఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భూమి కొనుగోలుచేసి మినీ స్టేడియం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. చదు వుతో పాటు క్రీడల వైపు యువకులు దృష్టి పెట్టాలని తెలిపారు. అనంతరం సీసీ రోడ్డు, సామాజిక భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాది గ్రామానికి చెందిన విఠల్‌ కుటుంబాన్ని పరామర్శిం చారు. ఇందులో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మనోహర్‌, సర్పంచ్‌లు సుమన్‌బాయి రాథోడ్‌, ఇంద్రశేఖర్‌, తేజరావు, విపిన్‌, ఎంపీటీసీ యమున్‌, కో ఆప్షన్‌ సభ్యుడు తన్వీర్‌ఖాన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T06:31:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising