ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధిత కుటుంబాలకు పరామర్శ

ABN, First Publish Date - 2021-01-20T06:44:18+05:30

ఖానాపూర్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్టు కారింగుల రాంకిషన్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో మంగళవారం వారి కుటుంబాన్ని మాజీ ఎంపీ రమేష్‌రాథోడ్‌ పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖానాపూర్‌, జనవరి 19: ఖానాపూర్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్టు కారింగుల రాంకిషన్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో మంగళవారం వారి కుటుంబాన్ని మాజీ ఎంపీ రమేష్‌రాథోడ్‌ పరామర్శించారు.  

పెంబి: మండలంలోని హరిచంద్‌ తండా సర్పంచ్‌ సుదర్శన్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా మాజీ ఎంపీ రమేష్‌రాథోడ్‌ పరామర్శించా రు. అనంతరం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు భీంరెడ్డి తండ్రి ఇటీవల మృతి చెందడంతో, అదే గ్రామానికి చెందిన పర్వతాల లక్ష్మీ నారాయణ అత్త మృతి చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించారు.  

Updated Date - 2021-01-20T06:44:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising