ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసీ సంస్క ృతిని భావితరాలకు అందించాలి

ABN, First Publish Date - 2021-04-21T04:57:18+05:30

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంద్రవెల్లి, ఏప్రిల్‌ 20: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ముందుగా ముత్నూర్‌ గ్రామంలో కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేస్లాపూర్‌ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయులు ఆధ్వర్యంలో శాలువతో సన్మానించి నాగోబా చిత్రపటాన్ని అందజేశారు. నాగోబా జాతర, నాగోబా చరిత్రను మెస్రం వంశీయులు వివరించారు. ఈ కార్యక్రమంలో నాగోబా పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు, గ్రామ సర్పంచ్‌ మెస్రం రేణుకానాగనాథ్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ మెస్రం ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T04:57:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising