ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశువుల మందపై పులి దాడి

ABN, First Publish Date - 2021-10-26T03:28:09+05:30

మండలంలోని ఖర్జి అటవీ ప్రాంతంలో సోమ వారం పశువుల మందపై పులిదాడి చేయడంతో ఆవుదూడ మృతిచెందింది. ఎఫ్‌బీవో, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పశువుల కాపరి ఎల్లయ్య పశువులను మేపడానికి అడవికి తీసుకెళ్లాడు.

మృతిచెందిన ఆవుదూడ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దహెగాం, అక్టోబరు 25: మండలంలోని ఖర్జి అటవీ ప్రాంతంలో సోమ వారం పశువుల మందపై పులిదాడి చేయడంతో ఆవుదూడ మృతిచెందింది. ఎఫ్‌బీవో, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పశువుల కాపరి ఎల్లయ్య పశువులను మేపడానికి అడవికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పశువుల మందపై పులిదాడి చేసి ఆవుదూడను చంపింది. దీంతో భయాందోళకు గురైన ఎల్లయ్య చెట్టుపైకి ఎక్కి గ్రామస్థులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. ఎఫ్‌బీ వోలు రమేష్‌, రాకేష్‌లతోపాటు గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకుని ఆవుదూడ వద్దకు వెళ్లి పరిశీలించగా మృతిచెంది ఉన్నట్లు తెలిపారు.

Updated Date - 2021-10-26T03:28:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising