ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి

ABN, First Publish Date - 2021-03-05T05:36:22+05:30

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలను రద్దు చేయడంతో పాటు వారు పండించిన ప్రతీ పంటకు చెల్లించే మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని మహిళా సాధికార మంచ్‌ జాతీయ నాయకురాలు ఆశలత అన్నారు.

మహాసభలో మాట్లాడుతున్న ఆశలత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి 4: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలను రద్దు చేయడంతో పాటు వారు పండించిన ప్రతీ పంటకు చెల్లించే మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని మహిళా సాధికార మంచ్‌ జాతీయ నాయకురాలు ఆశలత అన్నారు. గురువారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సభకు ఆశలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ఆహార భద్రత కోసం, రైతుల పంటలకు న్యాయమైన ధరల కోసం ఈ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇందులో రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న, రాష్ట్ర కన్వీనర్‌ కొండల్‌రెడ్డి, శంకర్‌, ప్రభాకర్‌రెడ్డి, బండిదత్తాత్రి, లోకారిపోశెట్టి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T05:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising