ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తండ్రిని హత్యచేసిన కొడుకు

ABN, First Publish Date - 2021-07-27T05:55:16+05:30

జిల్లా కేంద్రంలోని కైలాస్‌న గర్‌లో తాగిన మైకంలో తండ్రినే హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. రూరల్‌ సీఐ పురుషోత్తంచారి కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని కైలాస్‌నగర్‌ ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న ఎం.బొందయ్య(60), కుమారుడు సురేష్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో రగిలిపోయిన కొడుకు సురేష్‌ తండ్రి బొందయ్య తలపై అక్కడే ఉన్న బండతో గట్టిగా కొట్టాడు. దీంతో బొందయ్య అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.

రక్తపు మడుగులో మృతి చెందిన బొందయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్యం మత్తులో ఘటన

పరారీలో నిందితుడు

ఆదిలాబాద్‌టౌన్‌, జూలై 26: జిల్లా కేంద్రంలోని కైలాస్‌న గర్‌లో తాగిన మైకంలో తండ్రినే హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. రూరల్‌ సీఐ పురుషోత్తంచారి కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని కైలాస్‌నగర్‌ ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న ఎం.బొందయ్య(60), కుమారుడు సురేష్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో రగిలిపోయిన కొడుకు సురేష్‌ తండ్రి బొందయ్య తలపై అక్కడే ఉన్న బండతో గట్టిగా కొట్టాడు. దీంతో బొందయ్య అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించామన్నారు. నిందితు డు సురేష్‌ పరారీలో ఉన్నాడని కేసు నమోదు చేసుకుని గాలింపు చేపడతామని సీఐ పురుషోత్తంచారి తెలిపారు.

Updated Date - 2021-07-27T05:55:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising