ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా పరిస్థితిపై గవర్నర్‌ ఆరా

ABN, First Publish Date - 2021-07-24T04:39:05+05:30

జిల్లాలో వర్షాలు, వరద బీభత్సంపై రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై ఆరా తీశారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ టౌన్‌ : జిల్లాలో వర్షాలు, వరద బీభత్సంపై రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై ఆరా తీశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఎంఅండ్‌హెచ్‌వో జిల్లా కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆమె మాట్లాడారు. జిల్లా కేంద్రం ఎలా ఉందని ఆరా తీశారు. రెడ్‌క్రాస్‌ ద్వారా  సహాయక చర్య లను వేగవంతం చేయాలని జిల్లా కోఆర్డినే టర్‌ డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌, సాయన్నలకు గవర్నర్‌ సూచించారు. 

Updated Date - 2021-07-24T04:39:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising