ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువత చవుదుపై దృష్టిసారించాలి

ABN, First Publish Date - 2022-01-01T04:07:03+05:30

యువత చెడు వ్యసనాలకు దురంగా ఉండి చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సురేష్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని వెల్ది గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభిం చారు.

దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఎస్పీ సురేష్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎస్పీ సురేష్‌కుమార్‌ 

వాంకిడి, డిసెంబరు 31: యువత చెడు వ్యసనాలకు దురంగా ఉండి చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సురేష్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని వెల్ది గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల సహకారం ఎప్పటికీ ఉంటుందని ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో ప్రజలు సంఘవిద్రోహక శక్తులకు దూరంగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేయడంపై డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ సుధాకర్‌, ఎస్సై డీకొండ రమేష్‌ను అభినందించారు.  ఈ సందర్భంగా ప్రజలకు ఉచిత వైద్య పరీపక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 500దుప్పట్లు, బియ్యం బ్యాగులు, పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అజయ్‌ కుమార్‌, సర్పంచులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-01T04:07:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising