ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలి

ABN, First Publish Date - 2021-05-14T06:30:13+05:30

కరోనా నేపథ్యంలో నియమ నిబంధనలు పాటిస్తూ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని భైంసా ఏఎస్పీ కిరణ్‌ప్రభాకర్‌ గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భైంసా క్రైం, మే 13 : కరోనా నేపథ్యంలో నియమ నిబంధనలు పాటిస్తూ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని భైంసా ఏఎస్పీ కిరణ్‌ప్రభాకర్‌ గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అన్నారు. ముస్లింలం దరికీ రంజాన్‌ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడారు. ప్రతి మసీదులో ఐదుగురికి తప్ప ఇతరులకు అనుమతి లేదని చెప్పారు. ముస్లిం సోదరులందరూ మసీదులకు వెళ్లకుండా ప్రతీఒక్కరూ ఇంట్లోనే ప్రార్థన నిర్వహించుకోవాలని చెప్పారు. బంధువులను కలవకుండా, వేరే ప్రాంతాలకు బయటకు వెళ్లకుండా కరోనా నియమ నిబంధనలు పాటించాలని కోరారు. రంజాన్‌ పండుగను ఇంట్లోనే సుఖశాంతులతో జరుపుకోవాలని విన్నవించారు. లాక్‌డౌన్‌ రెండు రోజులుగా తెలంగాణ ప్రాంతంలో విజయవంతంగా నిర్వహించుటకు సహకరించిన ప్రజలకు అభినందనలు తెలిపారు. 

Updated Date - 2021-05-14T06:30:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising