ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఆర్‌ఐ కేంద్రం ప్రారంభం

ABN, First Publish Date - 2021-04-24T04:29:58+05:30

జిల్లా కేంద్రంలోని జన్మభూమినగర్‌లో శుక్రవారం ఎంఆర్‌ఐ సెంటర్‌ను ఎమ్మెల్యే దివాకర్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ పెంటరాజ య్య, వైస్‌ చైర్మన్‌ ముఖేష్‌గౌడ్‌ ప్రారంభించారు.

ఎంఆర్‌ఐ స్కానింగ్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే,, చైర్మన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీసీ, ఏప్రిల్‌ 23 : జిల్లా కేంద్రంలోని జన్మభూమినగర్‌లో శుక్రవారం ఎంఆర్‌ఐ సెంటర్‌ను ఎమ్మెల్యే దివాకర్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ పెంటరాజ య్య, వైస్‌ చైర్మన్‌ ముఖేష్‌గౌడ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన ఎంఆర్‌ఐ స్కానిం గ్‌ సెంటర్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కా ర్యక్రమంలో ఐఏంఎ అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌. మల్లేష్‌, ఐఎంఏ సెక్రెటరీ డా క్టర్‌ లక్ష్మినారాయణ, ప్రైవేటు హాస్పిటల్స్‌ అధ్యక్షుడు డాక్టర్‌ పి. రమణ, డా క్టర్‌ రవి, డాక్టర్‌ సుమన్‌, డాక్టర్‌ కుమార్‌ గౌడ్‌, డాక్టర్‌ అబూరి శ్రీనివాస్‌, తొగరు సుధాకర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-24T04:29:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising