ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ABN, First Publish Date - 2021-11-30T04:01:30+05:30

మండలంలోని రవీంద్రనగర్‌ గ్రామంలో సహకార సంఘం ఆధ్వ ర్యంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ మాంతయ్య ప్రారంభించారు.

చింతలమానేపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ మాంతయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతలమానేపల్లి, నవంబరు 29: మండలంలోని రవీంద్రనగర్‌ గ్రామంలో సహకార సంఘం ఆధ్వ ర్యంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ మాంతయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఏవో రాజేష్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ మహేష్‌, ఏఈఓ హెప్సిభా, అమీర్‌ హుస్సేన్‌, రైతులు పాల్గొన్నారు. 

కౌటాల: మండల కేంద్రంతో పాటు కుంబారి, రవీంద్రనగర్‌ గ్రామాల్లో సోమవారం డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మాంతయ్య ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.కార్యక్రమంలో ఏవో రాజేష్‌, ఏఈవోలు రాజేష్‌, సెంటర్‌ ఇన్‌చార్జి తాజీం హుస్సేన్‌, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-30T04:01:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising