ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN, First Publish Date - 2021-06-12T06:25:28+05:30

జిల్లా పరిషత్‌ సభ్యులు గ్రామీణ ప్రాం తాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు.

స్థాయీ సంఘ సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌

ఆదిలాబాద్‌అర్బన్‌, జూన్‌ 11: జిల్లా పరిషత్‌ సభ్యులు గ్రామీణ ప్రాం తాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు రైతులు, ముఖ్యంగా ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ రంగ సమస్యలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి రైతులకు  ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇవ్వాలని నకిలీ విత్తనాల పట్ల రైతుల ను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖాధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో స్థాయీ సంఘాల సభ్యులు, జడ్పీ సీఈవో గణపతి, ఎమ్మెల్యే జోగు రామన్న తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-12T06:25:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising