ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-02-28T05:37:12+05:30

జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన ఒకరు (53) శనివారం కరోనా వైరస్‌ బారీన పడి మృతి చెందినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 27: జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన ఒకరు (53) శనివారం కరోనా వైరస్‌ బారీన పడి మృతి చెందినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో కొవిడ్‌ మృతుల సంఖ్య 48కి చేరింది. కాగా, శనివారం జరిపిన కొవిడ్‌-19 పరీక్షల్లో మరో 12 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ అయ్యింది.

Updated Date - 2021-02-28T05:37:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising