ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ఆరుగురి మృతి!!

ABN, First Publish Date - 2021-04-11T07:09:50+05:30

కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తున్న క్రమంలో జిల్లాలో శనివారం ఆరుగురు మహమ్మారి బారిన పడి మృతి చెందారు. వీరిలో ఆదిలాబాద్‌లోని న్యూహౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన ఒకరు, తలమడుగు మండలంలోని సాయిలింగికి చెందిన వారు ఒకరు, జైనథ్‌ మండలంలోని ఆనంద్‌పూర్‌, బజార్‌హత్నూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 10: కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తున్న క్రమంలో జిల్లాలో శనివారం ఆరుగురు మహమ్మారి బారిన పడి మృతి చెందారు. వీరిలో ఆదిలాబాద్‌లోని న్యూహౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన ఒకరు, తలమడుగు మండలంలోని సాయిలింగికి చెందిన వారు ఒకరు, జైనథ్‌ మండలంలోని ఆనంద్‌పూర్‌, బజార్‌హత్నూర్‌ మండలంలో ఒకరు, బోథ్‌ మండలంలో ఒకరు, ఉట్నూర్‌లో ఒకరి చొప్పున మృతి చెందారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఒక్క రోజులోనే ఆరుగురు మృతి చెందడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజలు ఇప్పటికైనా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని జిల్లా ఉన్నతాధికారులు కోరుతున్నారు. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 59కి చేరింది. 

Updated Date - 2021-04-11T07:09:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising