ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

ABN, First Publish Date - 2021-08-25T06:10:19+05:30

సెల్ఫీ సరదా ఒకరి ప్రాణం తీసింది. స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లిన ఇంటర్‌ విద్యార్థి.. కాలు జారి చెరువులో పడి మృతి చెందిన ఘటన జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మావల, ఆగస్టు 24: సెల్ఫీ సరదా ఒకరి ప్రాణం తీసింది. స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లిన ఇంటర్‌ విద్యార్థి.. కాలు జారి చెరువులో పడి మృతి చెందిన ఘటన జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని న్యూహౌజింగ్‌ బోర్డు కాలనీకి చెందిన సాయితేజ(17) ఇంటర్‌ చదువుతున్నాడు. మంగళవారం స్నేహితులతో కలిసి సరదాగా మావల చెరువుకు స్నానానికి వెళ్లాడు. ఈ సందర్భంగా చెరువు వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా.. ప్రమాదవశాత్తు కాలు జారి సాయితేజ మునిగి పోయాడు. భయాందోళనకు గురైన తోటి స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సాయితేజ మృతదేహం కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.

Updated Date - 2021-08-25T06:10:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising