ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనులు సకాలంలో పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-01-16T04:29:36+05:30

మండలంలోని చేపడుతున్న శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డుల నిర్మాణ పనులను త్వరిగతిన పూర్తి చేయాలని డీఆర్‌డీవో పీడీ వెంకటశైలేష్‌ అన్నారు.

సిర్పూర్‌(యూ)లో మాట్లాడుతున్న డీఆర్‌డీవో పీడీ వెంకటశైలేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లింగాపూర్‌, జనవరి 15: మండలంలోని చేపడుతున్న శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డుల నిర్మాణ పనులను త్వరిగతిన పూర్తి చేయాలని డీఆర్‌డీవో పీడీ వెంకటశైలేష్‌ అన్నారు. శుక్రవారం పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీవో ఆనంద్‌రావు, ఎంపీడీఓ ఉమర్‌ షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు. 

జైనూరు: అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని డీఆర్‌డీవో పీడీ వెంకటశైలేష్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శులు ఈజీఎస్‌ సిబ్బందితో జడ్పీ సీఈవో సాయగౌడ్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీవోలు ప్రభుదయ, మధుసూ దన్‌, ఆనందరావు, షరీఫ్‌ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 

సిర్పూర్‌(యూ): రైతువేదిక భవనాల పనులు త్వరగా పూర్తి చేయాలని డీఆర్‌డీవో పీడీ వెంకటశైలేష్‌ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏంపీడీవోలు ఆంజనేయులు,  మధుసూదన్‌, ఏపీవో చంద్రయ్య, ఈసీ సురేందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-16T04:29:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising