ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేతనాలు పెంచాలని వినతి

ABN, First Publish Date - 2021-01-13T04:32:11+05:30

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న శానిటేషన్‌, పేషంట్‌ కేర్‌ ఉద్యోగుల వేతనాలు నెలకు రూ.21 వేలకు పెంచాలని కోరుతూ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్‌ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ స్వామికి మంగళవారం వినతిపత్రం అందజేశారు.

వినతిపత్రం అందజేస్తున్న ఏఐటీయూసీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, జనవరి 12: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న శానిటేషన్‌, పేషంట్‌ కేర్‌ ఉద్యోగుల వేతనాలు నెలకు రూ.21 వేలకు పెంచాలని కోరుతూ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్‌ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ స్వామికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు దివాకర్‌, చిరంజీవి, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T04:32:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising