ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాదాస్పద స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో

ABN, First Publish Date - 2021-01-21T04:01:11+05:30

మండలంలోని రవీంద్రనగర్‌-2 గ్రా మంలో సర్వే నెం.114/135/ఏలో గల వివాదాస్పద భూమిని బుధవారం ఆర్డీవో చిత్రు పరిశీలించారు.

వివాదస్పద స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో చిత్రు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతలమానేపల్లి, జనవరి 20: మండలంలోని రవీంద్రనగర్‌-2 గ్రా మంలో సర్వే నెం.114/135/ఏలో గల  వివాదాస్పద భూమిని బుధవారం ఆర్డీవో చిత్రు పరిశీలించారు. ఈ భూమి విషయంపై కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో పట్టాదారు విప్లవ్‌ వైద్య హైకోర్టును ఆశ్రయించగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాగజ్‌నగర్‌ ఆర్డీవో చిత్రు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకూడదని చెప్పారు. భూ రికార్డుల పరి శీలన అనంతరం తహసీల్దార్‌కు వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. స్థానిక సర్పంచ్‌ సుశీల్‌ ఆర్డీవోతో మాట్లాడుతూ రవీంద్రనగర్‌-2 గ్రామ ప్రజల సౌకర్యార్థం శ్మశానవాటిక పనులు చేపట్టామని చెప్పారు. విప్లవ్‌ వైద్య తప్పుడు పట్టా చేయించుకున్నారని ఆరోపించారు. గ్రామస్థులకు న్యాయం చేయాలని సర్పంచ్‌ కోరారు. ఆర్డీవో వెంట తహసీల్దార్‌ బికర్ణదాస్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-01-21T04:01:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising