ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-10-19T06:34:38+05:30

ప్రజల సమస్యలను సంబంధితశాఖ అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు.

దరఖాస్తులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ టౌన్‌, అక్టోబరు 18 : ప్రజల సమస్యలను సంబంధితశాఖ అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు. జిల్లా పాలనాధికారి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగంలో మాట్లాడుతూ... ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాఫిర్యాదుల విభాగం పునఃప్రారంభించడం జరిగిందని, ఈ సందర్భంగా ఈ రోజు 23 దర ఖాస్తులు వచ్చాయని, అందులో తోట క్రాంతి కుమార్‌ కడెం మండలం పెద్దూర్‌ గ్రామ నివాసి మీసేవ సెంటర్‌ కొరకు, లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామ నివాసి పెనుగొండ ముత్యం వికలాంగుల కోటాలో కుటుంబ పోషణ కొరకు ఆధారం చూపించాలని, భైంసా మండలంలోని బిజ్జూర్‌కు చెందిన లక్ష్మి తనకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇప్పించాలని, భైంసాకు చెందిన సికిందర్‌ హైమాత్‌ ఖాన్‌ 218 సర్వే నెంబర్‌లో తన 3 ఎకరాల భూమిని సర్వే చేయించాలని, తదితర దరఖాస్తులు రాగా సంబంధిత అధికారులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-19T06:34:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising