ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధితులకు భోజనం అందజేత

ABN, First Publish Date - 2021-07-24T04:37:50+05:30

జిల్లాలోని ముంపు ప్రాం తాల్లో టీఆర్‌ఎస్‌ యువజన నాయకులు అలోల్ల గౌతం రెడ్డి, దివ్యారెడ్డి పర్యటించారు.

ఆహారప్యాకెట్లు పంపిణీ చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ టౌన్‌, జూలై 23 : జిల్లాలోని ముంపు ప్రాం తాల్లో టీఆర్‌ఎస్‌ యువజన నాయకులు అలోల్ల గౌతం రెడ్డి, దివ్యారెడ్డి పర్యటించారు. పట్టణంలోని జీఎన్‌ఆర్‌ కాలనీ, సారంగాపూర్‌ మండలంలోని దుర్గానగర్‌ తం డా, నాగనాథ్‌ తండాల్లో ముంపు బాధితులకు ఆహార ప్యాకెట్లు, నిత్యావసర సామగ్రి అందజేశారు. వారి స మస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గౌతంరెడ్డి మాట్లాడుతూ... విపత్తుల సమయంలో తోటివారికి సహాయం చేయడం సంతోషంగా ఉంద న్నారు. ఇది ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. 


Updated Date - 2021-07-24T04:37:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising