ఆదిలాబాద్లో ఉత్తమ సేవలకు ప్రసంస పత్రాల అందజేత
ABN, First Publish Date - 2021-01-27T05:16:01+05:30
ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో తమ వంతు ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులు మంగళవారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంస పత్రాలను అందుకున్నారు.
ఆదిలాబాద్ టౌన్, జనవరి 26: ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో తమ వంతు ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులు మంగళవారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంస పత్రాలను అందుకున్నారు. వారిలో జిల్లా పరిషత్ సీఈవో కిషన్తో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులతో పాటు ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు.
Updated Date - 2021-01-27T05:16:01+05:30 IST