ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల స్థలాలు కేటాయించాలని పేదల ధర్నా

ABN, First Publish Date - 2021-04-13T05:58:08+05:30

పట్టణంలోని నిరు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఇల్లు లేని వారికి డబుల్‌బెడ్‌రూంలు కేటాయించి ఆదుకోవాలని సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌ 12: పట్టణంలోని నిరు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఇల్లు లేని వారికి డబుల్‌బెడ్‌రూంలు కేటాయించి ఆదుకోవాలని సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు దేవేందర్‌ మాట్లాడుతూ 15 ఏళ్ల నుంచి  పట్టణంలోని దాజీశంకర్‌నగర్‌, శాస్ర్తీనగర్‌, కొము రంభీం కాలనీలో నివసిస్తున్నారన్నారు. 2014, 2015 సంవత్సరంలో అప్పటి కలెక్టర్‌ అహ్మద్‌బాబు వేరే చోట ఇండ్లు కట్టించి ఇస్తామని కాలనీలలో పేద ప్రజలు వేసుకున్న గుడిసెలను తొలగించేశారన్నారు. ఇప్పటికీ ఇళ్ల స్థలాల కోసం కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా పేద ప్రజలకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కబ్జా చేసుకున్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-04-13T05:58:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising