ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-08-03T04:22:18+05:30

తక్షణమే పోడు రైతుల సమస్యను పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణి శంకర్‌ అన్నారు.

మాట్లాడుతున్న శంకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఆగస్టు 2: తక్షణమే పోడు రైతుల సమస్యను పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణి శంకర్‌ అన్నారు. సోమవారం ఆసిఫాబాద్‌లోని రౌటసంకెపల్లి, అప్పపల్లి, పర్సనంబాల, ఎడవెల్లి తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని ఆగస్టు 4నుంచి 8వరకు జోడేఘాట్‌ నుంచి భద్రాచలం వరకు పోడు యాత్ర నిర్వహిస్తున్నామని పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు సుశీల, బద్రి సత్యనారాయణ, గణేష్‌, చిరంజీవి, హన్మంతు, మల్లికార్జున్‌, అచ్యుత్‌ రావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-03T04:22:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising