ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాటిన మొక్కలను సంరక్షించాలి

ABN, First Publish Date - 2021-05-07T05:30:00+05:30

హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. శుక్రవారం స్థానిక మేజర్‌ గ్రామ పంచాయతీ ఆవరణలో వాటర్‌ డే సందర్భంగా మొక్కకు నీరు పోశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంద్రవెల్లి, మే 7: హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. శుక్రవారం స్థానిక మేజర్‌ గ్రామ పంచాయతీ ఆవరణలో వాటర్‌ డే సందర్భంగా మొక్కకు నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతూల్యం చేయడానికి మొక్కల పెంపకం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి. ఎంపీడీవో పుష్పలత, ఆర్‌ఐ మెస్రం లక్ష్మణ్‌రావు, సర్పంచ్‌ కోరేంగ గాంధారి పాల్గొన్నారు. అలాగే రంజాన్‌ను పురస్కరించుకొని స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణంలో ముస్లిలంకు కానుకలను అందజేశారు

Updated Date - 2021-05-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising