ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టరేట్‌ ఎదుట పీడీఎస్‌యూ ధర్నా

ABN, First Publish Date - 2021-09-18T04:19:23+05:30

జిల్లాలోని సంక్షేమ గురుకులాలు, కేజీబీవీ వసతిగృహాలను వెంటనే తెర వాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్ట రేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న పీడీఎస్‌యూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 17: జిల్లాలోని సంక్షేమ గురుకులాలు, కేజీబీవీ వసతిగృహాలను వెంటనే తెర వాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్ట రేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘంనాయ కులు శ్రీనివాస్‌, తిరుపతి మాట్లా డుతూ విద్యార్థుల చదువులను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ గురు కులాలు, కేజీబీవీ వసతిగృహ లను వెంటనే తెరవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌కు అందజేశారు. నాయకులు రమేష్‌, విలాష్‌, సుహన్‌, దీనేష్‌, కోటేశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T04:19:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising