ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కల పెంపంకంపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN, First Publish Date - 2021-03-04T05:19:50+05:30

నర్సరీలలో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పేర్కొన్నారు.

పల్లె ప్రకృతివనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

వాంకిడి, మార్చి3: నర్సరీలలో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని నవేధరి, సవ్వాతి గ్రామాల్లో ఆకస్మికంగా ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, శ్మశాన వాటికలను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెప్రకృతివనాలు, స్మశానవాటికలను, సకాలంలో పూర్తి అయ్యేలా చూడాలన్నారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీఓ వెంకటేశ్వర్‌రెడ్డి ఉన్నారు.  

Updated Date - 2021-03-04T05:19:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising