ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మవారిని దర్శించుకున్న ఒంగోలు ఎంపీ

ABN, First Publish Date - 2021-03-04T05:55:58+05:30

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం కుటుంబ సమేతంగా నిర్మల్‌ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు.

అమ్మవారిని దర్శించుకుంటున్న ఒంగోలు ఎంపీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాసర, మార్చి 3 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం కుటుంబ సమేతంగా నిర్మల్‌ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన మనుమడు తరుణ్‌కు నిర్వహించిన అక్షర శ్రీకార పూజల్లో పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-04T05:55:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising