ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైంసా అల్లర్ల బాధితులకు సేవా భారతి బాసట

ABN, First Publish Date - 2021-09-01T16:09:16+05:30

బైంసా అల్లర్ల బాధితులకు సేవా భారతి బాసటగా నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: బైంసా అల్లర్ల బాధితులకు సేవా భారతి బాసటగా నిలిచింది. అల్లర్లలో దగ్ధమైన ఇళ్ల స్థానంలో 10 కొత్త ఇళ్లను సేవాభారతి నిర్మించి ఇచ్చింది. బుధవారం ఉదయం 10 కుటుంబాలు తమ కొత్త ఇళ్లల్లో గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి సేవా భారతి జాతీయ ప్రముఖ్ పరాగ్ అభ్యంకర్, ఎంపీ సోయం బాపురావు హాజరయ్యారు. 

Updated Date - 2021-09-01T16:09:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising